మాజీ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ నిధుల నుండి వందనం కోదుమూరు ఎత్తిపోతల పథకం పనులకు 34 కోట్ల రూపాయలు నిధులు విడుదల
చింతకాని మండలం ( న్యూస్ 6 )
చింతకాని మండలంలోని వందనం గ్రామానికి వందనం కోసం ఎత్తిపోతల పథకం స్కీం కింద ప్రభుత్వం 34 వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. సెకండ్ ఫేస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభోత్సవ పనులు శరవేగంగా సాగుతున్నాయి…
ఈ ప్రాజెక్టు సిద్ధమైతున్న సందర్భంగా రైతుల కళ్ళలో అనందం, మొహం పై చిరునవ్వుల తో తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ శ్రీయుత గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న వందనం కోదుమూరు గ్రామ రైతులు..
ఈ కార్యక్రమంలో వందనం గ్రామ మాజీ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు (సీనియర్ కాంగ్రెస్ నాయకులు ), గ్రామ శాఖ అధ్యక్షులు పాశం సంజీవరెడ్డి, పొన్నం చిన్న శంకర్రావు, షేక్ -జహూర్ , ఆవుల చిన్న సైదులు , ఆవుల మల్లికార్జున్ రావు
ఇరిగేషన్ ఆఫీసర్ AE, ఇంటిలిజెన్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.









